నార్త్ కొరియా దెబ్బకు బ్లాక్ చైన్ టెక్నాలజీ విలవిల..

ఇక ఉత్తర కొరియా దేశం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ దేశం చాలా భిన్నమైన దేశం అని చెప్పాలి. గతంలో కూడా ఇది చాలా సార్లే నిరూపితమైంది. ఇక ప్రపంచంలోని అన్ని దేశాల దారి ఒక దారైతే, ఉత్తర కొరియా దేశానిది మరోదారనే చెప్పాలి. మన సీనియర్ టాలీవుడ్ హీరో మోహన్ బాబు చెప్పినట్టు మన రూటే సెపరేటు అన్న డైలాగ్ ఈ దేశానికి ఖచ్చితంగా సూట్ అయిపోతుంది. ఇక ఆదాయం కోసం ఆ దేశం ఎన్నో మార్గాలను అన్వేషిస్తోంది. ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ మహమ్మారి నుంచి ఎలా బయటపడాలా అని చాలా తీవ్రంగా నిద్ర లేకుండా ఆలోచిస్తుంటే నార్త్ కొరియా మాత్రం క్షిపణీ ప్రయోగాలతో ఫుల్ బిజీగా మారింది.మరోవైపు ఆ దేశం హ్యాకర్లను ఎంకరేజ్ చేస్తూనే ప్రపంచ సంపద అంతా కూడా చాలా ఈజీగా కొల్లగొడుతోంది.ఇక ఇప్పుడు ఎవరి నియంత్రణలో కూడా లేని బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో రూపొందిన క్రిఫ్టోకరెన్సీపై కూడా నార్త్ కొరియా దేశం కన్నేసింది.

క్రిఫ్టో కరెన్సీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నవారిపై హ్యాకర్లు దృష్టి పెట్టి సంపదను కొల్లగొడుతున్నారని ప్రపంచ దేశాలు కూడా ఎంతగానో చాలా తీవ్రంగా ఆరోపిస్తున్నాయి.అయితే, తమ వద్ద ఎలాంటి ఎటువంటి హ్యాకర్లు అనే వారే లేరని, హ్యాకర్లు ఇలాంటి హ్యాకింగ్‌కు పాల్పడితే మరణశిక్షలు అనేవి ఖచ్చితంగా విధిస్తామని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ హెచ్చరిస్తున్నాడు. ఉత్తర కొరియా దేశానికి చెందిన హ్యాకర్లే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.ఇక దాదాపుగా 400 మిలియన్ డాలర్ల క్రిఫ్టో కరెన్సీ సొమ్మును వారు కాజేశారు. ఇప్పటి దాకా కూడా ఏడు దాడులు జరిగాయని బ్లాక్ చెయిన్ ఎనాలసిప్ కంపెనీ చెయినాలైసిస్ పేర్కొనడం జరిగింది.ఇక నార్త్ కొరియా ఇంటిలిజెన్స్ సర్వీస్ అండదండలతోనే లజారస్ గ్రూప్ ఈ రకమైన హ్యాకింగ్‌కు పాల్పడుతున్నట్టు చెయినాలైసిస్ తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: