టీవీ: పెళ్లి చేసుకుని భర్తను వేధిస్తున్న బుల్లితెర నటి.. ఈ నటి గురించి విస్తీపోయి నిజాలు..!!

Divya
తెలుగు సీరియల్స్ లోకి ఎంతోమంది నటీనటులు ఎంట్రీ ఇస్తున్నారు.. ఇందులో కేవలం కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉండగా..మరి కొంతమంది అడపా దడపా సీరియల్స్ లో నటిస్తున్నారు.. ఈ మధ్యకాలంలో చాలామంది సీరియల్స్ ప్రేమించి మరి వివాహం చేసుకుంటున్నారు.. ఇప్పుడు తాజాగా చెప్పుకుబోయే ఒక సీరియల్ నటి చేసిన ఘనకార్యం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఏకంగా వివాహం చేసుకున్న తర్వాత తన భార్య తనని వేధిస్తోందంటూ ఈ నటి భర్త కన్నీరు పెట్టుకుంటున్నారు.. ఆ నటి ఎవరు ఇంతకు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం.

పూర్తి వివరాల్లోకి వెళితే ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య పలు సీరియల్స్ లో నటించింది. అలాగే సినిమాలలో కూడా నటించింది.. 3ముఖీ, నీ రూటే సపరేటు, ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ వంటి చిత్రాలలో కూడా నటించింది.. అలాగే అమ్మాయిగారు, పలుకే బంగారమాయే, అలా వైకుంఠపురం వంటి సీరియల్స్ లో కూడా నటించింది అడ్డాల ఐశ్వర్య.. అయితే ఈ చిన్నది ఒక వ్యక్తిని వివాహం చేసుకొని తన వద్ద 25 లక్షల రూపాయలను కాజేసిందట.. ఇప్పుడు ఆమె భర్త ఈ నటి గురించి ఆమె చేసిన మోసం గురించి బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఒక మ్యాట్రిమోనీ ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడిందని ఇరువురికి ఒకరంటే ఒకరు నచ్చడంతోనే గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన వీరి వివాహం చాలా గ్రాండ్గా జరిగిందట.. ఆ తర్వాత ఇద్దరు కలిసి హైదరాబాదులో కొద్ది రోజులు ఉండగా.. ఆ కొద్ది రోజులలోనే ఆమె నిజ స్వరూపం తెలిసి అడ్డాల ఐశ్వర్య భర్త ఆశ్చర్యపోయారు.. పెళ్లి పేరుతో తనని మోసం చేసిందని.. ఈ బుల్లితెర నటి ఎఫైర్స్ గురించి తనకు తెలిసి నిలదీయగా తన భర్త శ్యామ్ పై అమే ఎదురు దాడి చేసిందట నటి ఐశ్వర్య.. తనను వేధించడమే కాకుండా విడాకులు ఇవ్వాలని చాలా ఇబ్బంది పెడుతోందని తన వేధింపులు తట్టుకోలేకపోతున్నాను అంటూ నటి భర్త శ్యామ్ కుమార్ వెల్లడించారు. అలా ఆరు నెలల్లో తను బెదిరించి రూ .25 లక్షలు తీసుకుందంటూ కూడా ఎమోషనల్ గా శ్యామ్  వెల్లడించారు..ఐశ్వర్య కు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారితో సంబంధం ఉందనే విషయాన్ని కూడా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: