ఈ ఏడాది చాలా కష్టంగా గడిచింది: మిస్బావుల్‌

Dhana Lakshmi
పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు  రెండు టెస్టు సిరీసుల్లో ఓటమి చవిచూడటం,  ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు రన్‌రేట్‌ కారణంగా చేరకపోవడం వంటి ఘటనలతో ఈ ఏడాది(2019) చాలా కష్టంగా గడిచిందని ఆ జట్టు కోచ్‌ మిస్బావుల్‌ హక్‌ పేర్కొన్నాడు.  ముఖ్యంగా టెస్టుల్లో తమ జట్టు ఆశించిన మేర రాణించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశాడు. 

 

దశాబ్దం తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్‌ జరగడం సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. అంతేకాకుండా ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన  మూడు వన్డేల సిరీస్‌ను పాక్‌  2-0తో కైవసం చేసుకోవడం తమ జట్టుకు మరో హైలెట్‌గా నిలిచిందన్నాడు. అయితే అదే జట్టుతో జరిగిన {{RelevantDataTitle}}