శ్రీలంక సిరీస్తో టీమిండియా కొత్త సంవత్సరం ప్రారంభించునుంది.రేపు మంగళవారం నాడు (జనవరి 3) లంకతో టీ20 మ్యాచ్తో 2023 ప్రయాణం స్టార్ట్ చెయ్యనుంది.ఇంకా ఈ సిరీస్లలో భాగంగా మొత్తం మూడు టీ20 ఇంకా మూడు వన్డేల్లో స్వదేశంలో ఆడనుంది.మొదటి టీ20 వచ్చేసి జనవరి 3 న మంగళవారం నాడు ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది.రెండో టీ20 వచ్చేసి జనవరి 5 న గురువారం నాడు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పుణెలో జరగనుంది.అలాగే మూడో టీ20 వచ్చేసి జనవరి 7 న శనివారం నాడు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం రాజ్కోట్లో జరగనుంది.ఇక మ్యాచ్ ఆరంభ సమయం విషయానికి వస్తే భారత కాలమానం ప్రకారం.. రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది.
తొలి వన్డే వచ్చేసి జనవరి 10 మంగళవారం నాడు బర్సాపర క్రికెట్ స్టేడియం గువాహటిలో జరగనుంది.రెండో వన్డే వచ్చేసి జనవరి 12 గురువారం నాడు ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో జరగనుంది.ఇక మూడో వన్డే జనవరి 15, ఆదివారం నాడు గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం తిరువనంతపురంలో జరగనుంది.ఈ మ్యాచ్ ఆరంభ సమయం వచ్చేసి భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభం కానుంది.ఇక ఇండియా వర్సెస్ శ్రీలంక 2023 సిరీస్ల మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్షప్రసారం కానున్నాయి.స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్డీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ ఇంకా అలాగే స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు వంటి చానెళ్లలో మ్యాచ్ లు చూడవచ్చు.డిస్నీ+ హాట్స్టార్లో కూడా ప్రత్యక్షప్రసారం కానున్నాయి.కొత్త సంవత్సరం నాడు ఇండియాలో జరిగే మొట్టమొదటి సిరీస్ కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ ని మన టీం గెలవాలని ఫిక్స్ అయ్యింది. అలాగే మరో పక్క శ్రీ లంక కూడా ఈ సిరీస్ గెలవాలని ఫిక్స్ అయ్యింది. మరి చూడాలి ఏ టీం గెలుస్తుందో..