బాబోరి నీతి సూత్రం: టీడీపీ త‌ప్పు చేస్తే రైటే... వైసీపీ త‌ప్పు చేస్తే త‌ప్పే

VUYYURU SUBHASH
టీడీపీ అధినేత చంద్రబాబు రోజూ భోజనం చేస్తారో లేదో తెలియదు గానీ...వైసీపీ ప్రభుత్వంపై, జగన్ పై విమర్శలు చేయడం మాత్రం చేయకుండా ఉండలేరు. ప్రతిరోజూ మీడియా వేదికగా లేదా సోషల్ మీడియా వేదికగా వైసీపీపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఉంటున్నారు. అయితే ఆయన విమర్శల్లో అర్ధం పర్ధం లేనివే ఎక్కువ ఉంటున్నాయి. తాజాగా అక్టోబర్ 2 అన్ని వైన్ షాపులు మూసి ఉంటే...మహాత్మా గాంధీ {{RelevantDataTitle}}