అమ్మాయిలకు ప్రెగ్నెంట్.. ముగ్గురితో పెళ్లిళ్లు.. పవన్ పరువు తీసిన దువ్వాడ ప్రియురాలు?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై.. దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వల మాధురి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూకు వెళ్లారు దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్వల మాధురి. ఈ సందర్భంగా యాంకర్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసే ట్రోలింగ్ కు సమాధానం ఇచ్చారు మాధురి. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ ను కాకుండా పవన్ కళ్యాణ్ ని నేరుగా టార్గెట్ చేసి.. రెచ్చిపోయారు మాధురి.

అనవసరంగా దువ్వాడ శ్రీనివాస్ కు రెండో భార్య అని తనను ట్రోలింగ్ చేస్తున్నారని... ఆమె మండిపడ్డారు.  అలా మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ కు ముగ్గురు పెళ్ళాలు ఉన్నారని కూడా ఆమె.. రెచ్చిపోయి మాట్లాడారు మాధురి.  ఓ అమ్మాయికి ప్రెగ్నెంట్.. మొదటి భార్యను వదిలేసి... ప్రస్తుతం వేరే అమ్మాయితో ఉంటున్నాడని...  మాధురి సంచలనం వ్యాఖ్యలు చేశారు.  అలా ముగ్గురు భార్యలను  మైంటైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా... పనిచేస్తే తప్పులేదు కానీ... దువ్వాడ శ్రీనివాసులు అనవసరంగా అంటున్నారని ఆమె ఆగ్రహించారు.

ముగ్గురు భార్యలు ఉన్న పవన్ కళ్యాణ్ ట్రోలింగ్ చేయాల్సింది పోయి...  ఆయన ఫ్యాన్స్ తనను ట్రోలింగ్ చేస్తున్నారని ఆమె ఆగ్రహించారు. అనవసరంగా దువ్వాడ శ్రీనివాస్ అలాగే తన వ్యవహారంలోకి వైయస్ జగన్మోహన్ రెడ్డిని లాగుతున్నారని రెచ్చిపోయి ఫైర్ అయ్యారు.  దువ్వాడ శ్రీనివాస్ పర్సనల్ లైఫ్ వేరని.. ఆయన రాజకీయ జీవితం వేరని ఆమె చెప్పుకొచ్చారు.

ఇక అటు దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. ముగ్గురు భార్యలు ఉన్న పవన్ కళ్యాణ్ ఏమైనా శ్రీరామచంద్రుడా అని దువ్వాడ శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి పర్సనల్ లైఫ్ ఉంటుందని... దానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు.  అలా ప్రతి రాజకీయ నాయకుడు ఈ చెట్టు విప్పితే అన్ని మచ్చలే కనిపిస్తాయని కూడా దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: