ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజుల నుండి తరుచూ మాటల యుద్ధం కొనసాగున్న విషయం విధితమే. ఇటీవల టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ముఖ్యమంత్రి జగన్పై చేసిన వ్యాఖ్యలకు అరెస్టయిన విషయం తెలిసినదే. తాజాగా పట్టాభిని మచిలీపట్నం నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఐదు రోజుల పాటు పోలీసుల కస్టడిలో ఉండనున్నారు. మరోవైపు ఇవాళ పట్టాభి బెయిల్ పిటిషన్పై విచారణ జరుగనున్నది. తాజాగా
{{RelevantDataTitle}}