ప‌ట్టాబి చేసి వ్యాఖ్య‌లు త‌ప్పు.. టీడీపీ సీనియ‌ర్ నేత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త కొన్ని రోజుల నుండి త‌రుచూ మాట‌ల యుద్ధం కొన‌సాగున్న విష‌యం విధిత‌మే. ఇటీవ‌ల  టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిరామ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు అరెస్ట‌యిన విష‌యం తెలిసిన‌దే. తాజాగా ప‌ట్టాభిని మ‌చిలీప‌ట్నం నుంచి రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. ఐదు రోజుల పాటు పోలీసుల క‌స్ట‌డిలో ఉండ‌నున్నారు. మ‌రోవైపు ఇవాళ ప‌ట్టాభి బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రుగ‌నున్న‌ది.  తాజాగా {{RelevantDataTitle}}