పుర పోరు : మంత్రి కూతురుకి షాకులు తప్పవా...?

Satya
విశాఖలో ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఈసారి ఎన్నికల్లో ఆకట్టుకునే వార్డులు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా  చెప్పుకోవాల్సింది. పెద్ద నాయకుల వారసులు బరిలో ఉన్నవి. అక్కడే అందరి అటెన్షన్ కూడా ఉంటోంది. వారిని కనుక ఓడిస్తే నైతికంగా దెబ్బ తీయవచ్చు అని అన్ని పార్టీల ఆలోచనగా ఉంది.
ఆ విధంగా చూసుకుంటే జీవీఎంసీ ఎన్నికలో ఆరవ వార్డు నుంచి {{RelevantDataTitle}}