ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్.. భారత్లోనూ రోజురోజుకు వేగాన్ని పెంచుకుంటుంది. దీంతో లాక్డౌన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం... అన్ని రాష్ట్రాల, జిల్లాల సరిహద్దులనూ మూసేయాలని ఆదేశించింది. పైగా లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చెయ్యాలని ఆర్డరేసింది............