కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖకు చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్.ఒ.బి) ఆధ్వర్యంలో కళాజాత బృందాలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పై హైదరాబాద్,  బృందాలకు హైదరాబాద్, కవాడిగూడ లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ప్రాగణం లో ఈ రోజు  అవగాహన కార్యశాల నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఆర్పిఎఫ్ (సదరన్ సెక్టార్)కు చెందిన ఎం.ఆర్.నాయక్, ఐపిఎస్, ఐజి, మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ  సమన్వయంతో తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెంట్ వ్యవస్థ పటిష్టంగా ఉండడం వల్ల నక్సల్ అవాంఛ