బోయిగూడ అగ్నిప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి..!

MOHAN BABU
 పొట్టకూటి కోసం ఊరు వదిలి సరిహద్దులు దాటి వచ్చినటువంటి ఆ వలస కూలీల బతుకులు ఆ మంటల్లోనే మాడిపోయాయి. హాహాకారాలు ఆర్త నాదాల కేకలతో వారి జీవితాలు దుర్భర మయ్యాయి. ఎగిసిపడుతున్న మంటలలో మాడి మసై పోయారు. బోయిగూడాలో జరిగినటువంటి ఘటనలో 11 మంది కూలీల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తెల్లవారు జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది కూలీలు విగతజీవులు అయ్యారు. ఈ {{RelevantDataTitle}}