నిరుద్యోగులకు లడ్డూ లాంటి వార్త... సింగరేణిలో ఉద్యోగాలు
ఇకపోతే ఈ నెల 25న బోర్డు సమావేశం జరగనుందని..ఆ మీటింగ్ లో గతేడాది సింగరేణి సంస్థ గడించిన లాభాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సంస్థ నుండి బొగ్గు కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు మరో స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎవరైతే ఇంకో వారం లోగా బకాయిలను చెల్లించకుండా ఉంటారో అటువంటి వారికి ఏడున్నర శాతం వడ్డీ విధించడం జరుగుతుందని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. తద్వారా సంస్థకు ఏటా రూ.100 కోట్ల వరకు అదనంగా వస్తుందని అన్నారు బలరాం. అలాగే సంస్థ పొందిన లాభాల్లో కార్మికులకు అందాల్సిన వాటా తదితర వివరాలు గురించి ముఖ్యమంత్రి, సంస్థ సీఎండీ దసరా లోపు నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
పరిసర గోదావరీ లోయలలో బొగ్గు గనుల త్రవ్వకాలను మరియు పంపిణి మొదలైనవి ఈ సంస్థ యొక్క పని.
తెలంగాణా మెరుగైన అభివృద్ధి, ఆత్మగౌరవ, రాష్ట్రసాధన వంటి ఉద్యమాల్లో సింగరేణి సంస్థ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ శుభవార్త నిరుద్యోగులకు సంతోషాన్ని కలిగిస్తుంది.