మా ఇళ్ళు శ్రీ రాముడికే
జనగామ జిల్లా జీడికల్ లో శ్రీరామచంద్ర స్వామి ఆలయం ఉంది. ఇటీవల ఆలయంలో జరిగిన బ్రహ్మోత్సవాలకు హైదరాబాద్ మాదన్నపేట కు చెందిన భక్తురాలు కె.లిఖిత దర్శనానికి వెళ్లింది
సాక్షిగా భర్త జానకీరామ్ సంతకం చేశారు. బ్రహ్మోత్సవాలు ముగియడంతో సోమవారం నాడు ఆలయ సిబ్బంది హుండీ తెరిచి లెక్కించి చూశారు. నగదు, ఆభరణాలతో పాటు బాండ్ పేపర్ కూడా కన్పించడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఆలయ శేషు భారతి వెంటనే పై స్థాయి అధికారులకు సమాచారం పంపించింది. హైదరాబాద్ లోని దేవాదాయ శాఖ అధికారులు ఆమె వివరాలు సేకరిస్తున్నారు