టూ పీస్ బికినీతో పిచ్చెక్కించింది..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఇష్టం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలో టాప్ హీరోల సరసన నటించిన నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది అందాల భామ శ్రియా శరన్.  ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదిహేను సంవత్సరాలు కావొస్తున్న ఈ అమ్మడు ఫిట్ నెస్ ఏ మాత్రం తగ్గకుండా గ్లామర్ మేయింటేన్ చేస్తూ ఔరా అనిపిస్తుంది.  ఈ సంవత్సరం బాలయ్య సరసన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’, ‘పైసా వసూల్ ’ చిత్రాల్లో నటించి మెప్పించింది. 

తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో ఆ మద్య బిజీగా ఉన్నా శ్రియ కొంత కాలం ఆఫర్లు కరువు కాండంతో ఐటమ్ సాంగ్స్ తో అలరించింది. 35 ఏళ్ల వయసు ఒంటి మీదకు వచ్చింది కానీ ఇంకా పాతికేళ్ల అమ్మాయి లాగే కనిపిస్తోంది.  తాజాగా టూ పీస్ బికినీ వేసి కుర్రాళ్ళ ని పిచ్చెక్కిస్తోంది శ్రియా శరన్. 

ఈ  అమ్మడికి 35 ఏళ్ళు ఒంటి మీదకు వచ్చినప్పటికీ ఈ భామ ఇంకా పెళ్లి చేసుకోలేదు..కాకపోతే లవ్ ఎఫైర్ల గురించి పుంకాలు పుంకాలుగా సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. అవేవీ పట్టించుకోకుండా టూ పీస్ బికినీ వేసుకొని కుర్రాళ్ళ ని పిచ్చెక్కిస్తోంది . ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి రెడీ అయ్యింది శ్రియా శరన్ . ఆ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది మరి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: