జాక్పాట్ అవకాశం కొట్టేసిన నిహారిక.. ఏకంగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా..!

lakhmi saranya
కంటెంట్ క్రియేటర్ గా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నిహారిక గీత సమస్త నిర్మిస్తున్న చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెడుతుంది. ఈ మూవీ ఆమె బర్తడే సందర్భంగా విషెస్ అందిస్తూ టాలీవుడ్ లోకి వెల్కం చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది గీత ఆర్ట్స్. చెన్నైలో పుట్టిన నిహారిక బెంగళూరులో పెరిగింది. యూఎస్ కాలిఫోర్నియాలోని చాప్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసింది. ఇక థియేటర్ ఆర్ట్స్ మీద చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న నిహారిక తన పదో తరగతిలో యూట్యూబ్ ఇన్ఫ్లెన్సర్ గా కెరీ స్టార్ట్ చేయడం జరిగింది. వివిధ అంశాలపై ఆమె అభిమానులకి తెలిసేలా రీల్స్ చేసింది.

అంటే  క్రమంగా సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ క్వీన్ గా పేరు సంపాదించుకుంది. ఇక నిహారికకు సోషల్ మీడియాలో 6 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే   ఇటీవల యూట్యూబ్ ఆధ్వర్యంలో జరిగిన థియేటర్స్ షేర్ చేంజ్ కార్యక్రమంలో ఇండియా నుంచి వరుసగా రెండోసారి రిప్రెజెంట్ చేసింది. ఇక కొన్ని ముఖ్యమైన సామాజిక అంశాలపై అవేర్నెస్ తెచ్చేలా నిహారిక కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఇక తాను చదువుకున్న యూఎస్ కాలిఫోర్నియా చామ్ మాన్ యూనివర్సిటీ లో నిహారిక యనం కెరీర్ లో జరిగిన విధానంపై కేసు స్టడీ చేయడం విశేషం. ఇక టాలీవుడ్ లో కూడా నిహారిక బ్రైట్ ఫ్యూచర్ ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు.

ఏదేమైనాప్పటికీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం ఇవ్వడమే గీత ఆర్ట్స్ వారితో చేయగలిపింది ఈ బ్యూటీ. గీత ఆర్ట్స్ వారితో సినిమా చేస్తుందంటే మాక్సిమం ఆ మూవీ సూపర్ హిట్ అయినట్లే. అంత నమ్మకం మరి ఈ బ్యానర్ అంటే ప్రేక్షకులకి. మరి వీరి మూవీ ఏ జోనల్లో రాబోతుందో వేచి చూడాలి. ఏదేమైనాప్పటికీ నిహారిక జాక్పాట్ అవకాశం కొట్టిందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: