గీత గోవిందంలో స్టూడెంట్ అమ్మాయి.. ఇప్పుడు మతి పోగొడుతుందిగా?
పరశురాం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ సూపర్ హిట్ అయింది అని చెప్పాలి. విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటించగా.. ఇక ఈ మూవీతో పరశురాం అటు 100 కోట్ల దర్శకుడిగా మారిపోయాడు అని చెప్పాలి. 2018లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అయితే ఇక ఈ సినిమాలోని సాంగ్స్ అయితే ఇప్పటికి కూడా వినిపిస్తూనే ఉంటాయి అని చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ కు దగ్గర అయిన విజయ్ దేవరకొండ గీతాగోవిందం సినిమాతో ఫామిలీ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లెక్చరర్ గా నటించాడు అన్న విషయం తెలిసిందే.
అయితే విజయ్ దేవరకొండ దగ్గర చదువుకుంటూ.. ఈ రౌడీ హీరోని ఇష్టపడే ఒక స్టూడెంట్ ఇక ఈ సినిమాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆమె వల్లే కథ కీలక మలుపు తిరుగుతుంది. ఇక ఈ సినిమాతో ఆమె కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది అయితే ఇక ఇప్పుడు ఏకంగా హీరోయిన్ లా మారిపోయింది ఈ ఆర్టిస్ట్ ఆమె పేరు అనీషా దామా గీతగోవిందంలో టీనేజర్ గా కనిపించిన అనూష దామా. ఇప్పుడు హీరోయిన్ గా మారే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే సత్తి గాని రెండు ఎకరాలు అనే సినిమాలో నటించింది కానీ ఈ మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇటీవల ఈ చిన్నది సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారిపోయాయ్. దీంతో ఈ ఫోటోలు చూసి నేడిజెన్స్ షాక్ అవుతున్నారు.