రెమ్యునరేషన్ విషయంలో తగ్గేది లేదు అంటున్న అందాల తారా త్రిష...!!

murali krishna
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది త్రిష. తమిళంతోపాటు తెలుగులోనూ అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది.టాలీవుడ్ లో త్రిషకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆ తర్వాత కొత్త హీరోయిన్స్ రాకతో త్రిషకు ఆఫర్స్ తగ్గాయి. దీంతో తమిళంలో ఒకటి రెండు చిత్రాలు చేస్తూ సైలెంట్ అయ్యింది. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ తో మరోసారి ఈ అమ్మడు క్రేజ్ మారిపోయింది.సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది త్రిష. తమిళంతోపాటు తెలుగులోనూ అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది. టాలీవుడ్ లో త్రిషకు మంచి ఫాలోయింగ్ ఉంది.అయితే ఆ తర్వాత కొత్త హీరోయిన్స్ రాకతో త్రిషకు ఆఫర్స్ తగ్గాయి. దీంతో తమిళంలో ఒకటి రెండు చిత్రాలు చేస్తూ సైలెంట్ అయ్యింది. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ తో మరోసారి ఈ అమ్మడు క్రేజ్ మారిపోయింది.చాలా కాలం తర్వాత పొన్నియన్ సెల్వన్ లో మరింత అద్భుతంగా కనిపించింది త్రిష. ముఖ్యంగా ప్రచార కార్యక్రమాల్లో తన లుక్స్ తో కట్టిపడేసింది. నాలుగు పదుల వయసులోనూ 20 ఏళ్ల అమ్మాయిగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ.
దీంతో ఇప్పుడు త్రిషకు మళ్లీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఆమె విజయ్ దళపతి సరసన లియో చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజా సమాచారం ప్రకారం త్రిష రెమ్యునరేషన్ పెంచేసినట్లుగా తెలుస్తోంది. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో రాబోయే చిత్రంలో త్రిష నటించనుంది. ఈ చిత్రానికి దాదాపు రూ.12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.ప్రస్తుతం త్రిష చేతినిండా లతో బిజీగా ఉంది. ఇటు తెలుగులోనూ ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తమిళంతోపాటు మలయాళంలోనూ వరుస లు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: