పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గతంలో నటించిన సాహో సినిమా తరువాత ఆయన నటించిన మొదటి సినిమా రాధేశ్యామ్. అయితే ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదల కావడం జరిగింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా రావడంతో వాళ్ల ఎదురు చూపులకు ఫుల్స్టాప్ పడింది. ఇకపోతే ఈ సినిమా సక్సెస్ టాక్ రావడంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగి పోయింది.అయితే ఆ తర్వాత నిర్మాతలు ఈ స్టార్ హీరోతో రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు.
అయితే ప్రభాస్ కొత్త చిత్రం "రాధే శ్యామ్" ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇకపోతే ఈ సినిమాకి కూడా దాదాపు రూ.300 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు మేకర్స్ చెబుతున్నారు.ఇకపోతే ఈ బడ్జెట్లో 75 కోట్లు సెట్స్కే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక "రాధే శ్యామ్"లో కొన్ని విలాసవంతమైన, పాతకాలపు సెట్లను సినిమాలో వీక్షించొచ్చు. అయితే ప్రొడక్షన్ డిజైన్ ఈ చిత్రానికి పెద్ద అసెట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.కాగా రాధే శ్యామ్" కథ యూరప్ నేపథ్యంలో సాగుతుంది. అయితే ప్రారంభంలో మేకర్స్ ఇటలీలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అంతేకాదు ఆ తర్వాత కోవిడ్-19 మహమ్మారి విజృంభించింది. దీంతో ఇటలీని భారత్లోనే క్రియేట్ చేశారు.కాగా ఈ బడ్జెట్లో 75 కోట్లు సెట్స్కే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.అయితే "రాధే శ్యామ్"లో కొన్ని విలాసవంతమైన, పాతకాలపు సెట్లను సినిమాలో చూడొచ్చు. అయితే ప్రొడక్షన్ డిజైన్ ఈ చిత్రానికి పెద్ద అసెట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.
కాగా రాధే శ్యామ్" కథ యూరప్ నేపథ్యంలో సాగుతుంది. ఇకపోతే ప్రారంభంలో మేకర్స్ ఇటలీలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.ఇక ఆ తర్వాత కోవిడ్-19 మహమ్మారి విజృంభించింది. అయితే దీనితో ఇటలీని భారత్లోనే క్రియేట్ చేశారు.ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ ఈ సినిమాకోసం హైదరాబాద్లో భారీ సెట్లు వేశారు.అంతేకాదు ఈ సినిమా కోసం మొత్తం 101 సెట్లు వేసినట్లు వినికిడి. ఈ సినిమాలో రైలు, రైల్వే స్టేషన్, ఓడ, కాఫీ షాప్, హీరోయిన్ ఇల్లు, ఛాపర్, ఆసుపత్రి వంటి సెట్ ఉన్నాయి. ఇక సెట్స్ అన్నీ సినిమాకి గ్రాండియర్ లుక్ ని చూపిస్తాయి.అయితే ప్రేక్షకులు ఈ భారీ సెట్లలో చిత్రీకరించిన అద్భుతమైన విజువల్స్ ను పెద్ద స్క్రీన్పై చూడొచ్చు .ఇదిలా ఉండగా ఈ సినిమాలో షిప్ సీన్ హైలెట్ అని రాజమౌళితో తాజాగా జరిగిన చిట్ చాట్ లో పప్రభాస్ వెల్లడించారు...!!