పూజ హెగ్డే బాగానే పెరిగిందే.. ఫ్యాన్స్ ఫైర్..!!

P.Nishanth Kumar
పూజా హెగ్డే టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్గా కొనసాగుతున్న కథానాయక తాజాగా ఆమె మహేష్ అభిమానులు బాగా గురి అవుతుంది త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆమె మహేష్ సరసన ఓ సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతుండగా పూజా హెగ్డే తాజాగా పుట్టిన ఓ అప్డేట్ వల్ల ఆమె ఇప్పుడు మహేష్ అభిమానులను ఆగ్రహానికి గురి అవుతుంది.

మహేష్ తో కలిసి పూజా హెగ్డే నటించడం తొలిసారి కాదు. వీరిద్దరూ కలిసి గతంలో మహర్షి అనే సినిమాలో కలిసి నటించారు. ఆ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఈ కాంబినేషన్ మళ్లీ తెరపై చూడాలని ప్రేక్షకులు ఎంతగానో కోరుకున్నారు. మహేష్ అభిమానులు కూడా ఈ ముద్దుగుమ్మ మహేష్ తో ఒకసారి నటిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వారి అందరి కోరికలు నెరవేరుస్త త్రివిక్రమ్ ఆమెను తీసుకున్నాడు. అలా మహేష్ బాబుతో ఆమె రెండవ సారి నటించడం జరుగుతుంది. 

ఈ నేపథ్యంలో తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పూజ హైవే ఓ పోస్ట్ పెట్టారు అందులో ఏకవచనంతో మహేష్ అని పిలవడం మహేష్ అభిమానులను ఎంతగా నిరాశపరుస్తుంది ఆంధ్ర కాదు ఎంతో ఆగ్రహానికి గురి చేస్తుంది మరి భవిష్యత్తులో ఆమె ఈ విధమైన ప్రవర్తన ఉంటే చాలా కష్టమని కూడా వారు సలహా ఇస్తున్నారు అయితే పూజా హెగ్డే ఎందుకు ఏకవచనంతో వెళ్ళవలసి వచ్చింది ఇంకా ఆమె దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు మరి దీనిని అభిమానులు ఎంతో సీరియస్గా తీసుకుని ఆమెను త్రోల్ చేస్తారో చూడాలి. ఇంకా ఎన్టీఆర్ సినిమా లోనూ ఆమె హీరోయిన్గా నటిస్తుండగా పలు బాలీవుడ్ కోలీవుడ్ ప్రాజెక్టులల కూడా ఈమె హీరోయిన్  నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: