మెగా హీరోను కలిసిన మంత్రి కిషన్.. కారణం ఇదే..?

Satvika
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల బైక్ ఆక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం లో తీవ్రమైన గాయాలు అయిన సంగతి తెలిసిందే. ఈ మద్యే అతను కొలుకున్నట్లు వైద్యులు ద్రువీకరించారు. మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లి హిల్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత దీపావళి పండగ రోజున తేజ్ పూర్తిగా కోలుకున్నడంటూ మెగాస్టార్ కూడా తెలిపారు.



ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు అతనికి విషెస్ తెలుపుతున్నారు. దాంతో మెగా ఫ్యాన్స్ తో పాటుగా ధరమ్ తేజ్ ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి పెద్ద గండం నుంచి మెగా హీరో బయట పడ్డాడు. అతణ్ణి పలకరించడాని కి సినీ, రాజకీయ ప్రముఖులు అతని ఇంటికి వెళుతున్నారు. తాజాగా పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తేజును కలిశారు. నూతన సంవత్సం సందర్భం గా ఆయన స్వయంగా తేజ్ ఇంటికి వెళ్లి కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 



ఈ విషయాన్నీ తేజు స్వయంగానే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ మేరకు ఆయన కొన్ని ఫోటోల ను షేర్ చేశారు. కృతజ్ఞతలు కూడా తెలిపారు.  మీరు మీ బిజీ షెడ్యూల్ లోనూ నన్ను కలుసుకునేందు కు స్వయంగా మా ఇంటికి రావడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ కొత్త మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా.. అంటూ తేజ్ ఆయన తో దిగిన ఫోటోల ను షేర్ చేశాడు. ఆ ఫోటో లలో చూస్తూంటే తేజ్ ఇప్పుడు పూర్తిగా కొలుకున్నట్లు తెలుస్తుంది.. మరి కొద్ది రోజుల్లో మళ్ళీ వరుస సినిమాల లొ నటించబోతున్నారని తెలుస్తుంది. గతం లో ఈ హీరో నుంచి వచ్చిన సినిమాలు పెద్దగా అలరించలేకపోయాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: