వరుసగా మూడు సంవత్సరాలు నంది అవార్డు గెలుచుకున్న సిరివెన్నెల..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి 1986 వ సంవత్సరం సిరివెన్నెల సినిమాకు గాను నంది అవార్డు ను తీసుకున్నాడు. ఈ సినిమాకు కె విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు.
ఆ తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రి 1987 వ సంవత్సరం శృతిలయలు అనే సినిమాకు గారు నంది అవార్డు ను తీసుకున్నాడు. ఈ సినిమాకు కె వి మహదేవన్ సంగీ తం సమకూర్చాడు. ఈ సినిమాకు కే విశ్వనాధ్ దర్శకత్వం వహించాడు.
ఆ తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రి 1988 వ సంవత్సరం స్వర్ణ కమలం సినిమాకు నంది అవార్డు ను తీసుకున్నాడు. ఈ సినిమాకు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాబ్లో వెంకటేష్, భానుప్రియ లు హీరో హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా కు ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చాడు. ఇలా సీతారామశాస్త్రి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న నంది అవార్డు లను వరుసగా మూడు సార్లు గెలుచుకున్నాడు. ఇలా ఈ మూడు సార్లు మాత్రమే కాకుండా సిరివెన్నెల సీతారామశాస్త్రి మరి కొన్ని సార్లు కూడా నంది అవా ర్డు లను గెలుచుకున్నాడు.