భర్త వల్ల దారుణంగా మోసపోయిన రోజా ..!
ఇకపోతే ఈ మధ్య టెలివిజన్ రంగంలో దూకుడును ప్రదర్శిస్తుంది. పలు టీవీ షో లలో కనిపిస్తూ జనాలను తన నవ్వుతూ విపరీతంగా ఆకట్టుకుంటుంది. విషయానికొస్తే.. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో చాల మంది తాము ప్రేమించిన దర్శకులనే వివాహామాడారు. ఆ జాబితాలో రోజా కూడా ఉన్నారు. చెంబరుతి చిత్రం ద్వారా మొదటగా తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు సెల్వమణి.. ఈ సినిమాలో ప్రశాంత్ హీరోగా నటించారు. ఈ సినిమా కథ జనాలకు నచ్చడంతో సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది.
రోజాను ప్రేమించిన విషయాన్నీ ముందుగా తన తండ్రికి చెప్పినట్లు రోజా చాలా సందర్భాల్లో చెప్పింది. ఆమె తండ్రిని ఒప్పించుకొని తరువాత రోజాకు చెప్పడం. 2002 లో వారిద్దరికీ పెళ్లి కావడం జరిగింది. రోజా కూడా ఆయనను పొందేందుకు చాలా కషటపడిందట. అతనితో మాట్లాడటానికి తమిళం నేర్చుకుంది. వంట కూడా నేర్చుకుందట.. ఇదంతా సాఫీగా సాగుతున్న సమయంలో 1994 లో సమరం అనే యాక్షన్ సినిమా సెల్వమణి దర్శకత్వం వహించారు. నిర్మాతగా రోజా వ్యవహరించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని కూడా అందించారు. అయినా కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద గోర పరామజయాన్ని అందుకుంది. భారీ బడ్జెట్ ను పెట్టిన రోజాకు ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. ఇలా భర్త చెప్పినట్లు సినిమాను తీసి ఆర్థికంగా మోసపోయినట్లు తెలుస్తుంది. మళ్ళీ కొన్ని సినిమాను తీసి లాభాలను పొందారు. దాంతో ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు..