రూ.15 పెడితే మళ్లీ పెళ్లి సినిమాకు ఫస్ట్ డే వచ్చింది ఎంతంటే..?

Divya
నిన్నటి రోజున పవిత్ర లోకేష్, నరేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా వీరీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించినట్లు వార్తలు వినిపించాయి.. వీరిద్దరి గురించి తరచు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తూ ఉండడంతో వీరి పైన పలువురు నెటిజన్ సైతం తప్పుపడుతున్నారు. అలా ఈ సినిమా నిన్నటి రోజా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా కోసం ఏకంగా రూ.15 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా విడుదల ముందు నరేష్ పవిత్ర జంటగా ప్రమోషన్స్ చేయడం జరిగింది.. జంటగా ప్రమోషన్స్ లో తమ వ్యక్తిగత విషయాలను చాలా బయట పెట్టడం జరిగింది.. రామ్ చేస్తున్న దానికి తప్పులేదు అన్నట్లుగా తెలియజేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో కూడా తన మూడో భార్య రమ్య రఘుపతి పాత్రను విలన్గా చూపించారు. అయితే ఇదే తప్పు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దీంతో ఆమె తన పాత్రను కథలో చూపించారని ఆమె కోర్టు వరకు కూడా వెళ్ళింది.
ఈ సినిమా కథలు రమ్య రఘుపతి పాత్ర ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ సినిమాలు మాత్రం చూడడానికి చాలామంది ఇష్టపడడం లేదన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కేవలం మొదటి రోజు రూ.30 లక్షలు రూపాయలు మాత్రం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా కోసం నరేష్ దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక మొదటి రోజు ఇంతే వస్తే ఇక రెండు మూడు రోజులతో ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోతోందని చెప్పవచ్చు. కేవలం ఎంతటైన్మెంట్ కోసమే మాత్రమే ఈ సినిమా చూసేవాళ్ళు వస్తున్నారని వాస్తవానికి ఈ సినిమా పైన ఆసక్తి ఎవరికీ లేదన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: