శర్వానంద్.. వివాహ డేట్ ఫిక్స్..!!

Divya
యంగ్ హీరో శర్వానంద్.. రక్షితా రెడ్డి నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.. టాలీవుడ్ లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.. దీని శతాబ్దం కార్యక్రమం చాలా సింపుల్ గా జరిగింది.. అయితే అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు కొంతమంది సినీ సెలెబ్రెటీలు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. ముఖ్యంగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు.. అతిధి రావ్ హైదరి, సిద్ధార్థ అఖిల్ తదితరులు సైతం హాజరయ్యారు.

దీంతో శర్వానంద్, రక్షిత రెడ్డి వివాహం ఎప్పుడనే విషయాన్ని  ఇంకా తెలియజేయలేదు నిశ్చితార్థం తర్వాత ఎలాంటి చప్పుడు లేకుండా ఉండడంతో.. వీరి వివాహం క్యాన్సిల్ అని అందరూ అనుకున్నారు .కానీ గడిచిన రెండు రోజుల క్రితం శర్వానంద్ టీం ఈ విషయం పైన స్పందించడం జరిగింది. అయితే తాజాగా వీరిద్దరి పెళ్లికి సంబంధించి ఒక అప్డేట్ వెలుగులోకి రావడం జరిగింది.. వీరి వివాహ పనులు జరుగుతున్నాయని.. రాజస్థాన్ జైపూర్ లోని వీరి పెళ్లి జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన పెళ్లి పనులు కూడా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రెండు రోజులపాటు అత్యంత వైభవంగా శర్వానంద్, రక్షిత రెడ్డి వివాహం జరగబోతుందని జూన్ రెండవ తేదీన మెహందీ వేడుకలు నిర్వహించబోతున్నట్లు సమాచారం వివాహం చాలా గ్రాండ్గా జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. రాత్రి 11 గంటల నుంచి వివాహ వేదికలు ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.. వీరి పెళ్లికి సినీ సెలబ్రిటీలతోపాటు బంధువులు, రాజకీయ నాయకులు హాజరు కాబోతున్నట్లు సమాచారం మరి ఈ విషయంపై అధికారికంగా శర్వానంద్ కుటుంబ సభ్యులు స్పందిస్తారని చూడాలి మరి . జనవరిలో శర్వానంద్ ,రక్షిత రెడ్డి నిశ్చితార్థం చాలా గ్రాండ్గా జరిగింది.. మరి వచ్చే నెలలో వివాహం జరగడానికి అందుకు కారణం సినిమా షూటింగ్లో వల్ల శర్వానంద్ వివాహం వాయిదా వేయవలసి వచ్చిందని సమాచారం. ప్రస్తుతం వరద సినిమాలతో బిజీగా ఉన్నారు శర్వానంద్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: