అనసూయ ఇంత చీపా.. విజయ్ కి అనసూయ భర్తకి గొడవ?

Purushottham Vinay
అసలు ఏ కారణం లేకుండానే హీరో విజయ్‌ దేవరకొండను టార్గెట్ చేస్తూ.. ట్వీ్ట్లు వేస్తూ అటెన్షన్ కోసం చూస్తుంది అనసూయ. తాజాగా ఖుషి సినిమా విషయంలో మరోసారి విజయ్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడంతో మరోసారి అను వార్తల్లోకి ఎక్కింది. అయితే ఇదంతా కూడా అనసూయ పబ్లిసిటీ కోసం లేదా రీచ్ కోసం చేసిందని లేదా ఆఫర్స్ లేకే ఏదో ఒక వివాదంలో వేలు పెడుతోందంటూ.. నెటిజన్స్ బాగా విమర్శించారు. అయితే తెలుస్తోన్న సమాచారం ప్రకారం దీనికి ఓ కారణం కూడా ఉందని లేటెస్ట్ సోషల్ మీడియా టాక్.సోషల్ మీడియా ప్రకారం కామెంట్స్ ప్రకారం లైగర్ సినిమా పార్టీలో విజయ్ దేవరకొండతో అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ గొడవ పడటం జరిగిందట. ఈ ఇద్దరీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని సమాచారం తెలుస్తోంది.ఆ పార్టీలో లైగర్ సినిమా విషయంలో అనసూయ చేసిన కామెంట్స్ ని విజయ్ తీవ్రంగా ఖండించారట. ఈ నేపథ్యంలో విజయ్‌పై అనసూయ కోపంతో పాటు ద్వేషం కూడా పెంచుకుందని.. దీంతో ఆమెకు ఖాళీ దొరికినప్పుడల్లా విజయ్‌ను ఏదో ఓరకంగా టార్గెట్ చేస్తోందని నెటిజన్స్ అంటున్నారు.అయితే ఈ విషయంలో మాత్రం ఇంకా అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.


ఇక లేటెస్ట్ కాంట్రవర్సీ విషయానికి కనుక వస్తే.. ఖుషి పోస్టర్లో THE విజయ్ అని పేర్కొనడాన్ని ఉద్దేశించి యాంకర్ అనసూయ..ఇక 'ఇప్పుడే ఒకటి చూశాను.. THE నా? బాబోయ్ పైత్యం.. ఏం చేస్తాం.అంటకుండా చూసుకుందాం' అంటూ వైరల్ ట్వీట్ వేసింది అనసూయ. దీంతో విజయ్ ఫ్యాన్స్ అనసూయ 'ఆంటీ' మళ్లీ వచ్చావా.. నీకేం పనిపాట లేదా అంటూ  ట్రోల్ చేస్తున్నారు. రీచ్ కోసమే లేక అటెన్షన్ కోసం ఇలా చేస్తున్నావా అని కామెంట్స్ చేస్తున్నారు.అనసూయ ఈమధ్య సినిమాల్లో కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే.  ఆమె తాజాగా విమానం అనే సినిమాలో నటించింది. . ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఆమె రీసెంట్ గా నటించిన  సినిమా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'రంగమార్తాండ'.ఆ సినిమా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: