6వ రోజు 2 తెలుగు స్టేట్స్ లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన మీడియం రేంజ్ హీరోల మూవీలు ఇవే..!

Pulgam Srinivas
రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన 6 వ రోజు హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 10 మీడియం రేంజ్ హీరో ల మూవీ లు ఇవే.
సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందినటువంటి ప్రతి రోజు పండగే మూవీ విడుదల అయిన 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన గీత గోవిందం మూవీ విడుదల అయిన 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.61 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
నితిన్ హీరో గా రూపొందిన అ ఆ మూవీ 2.21 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన "ఎంసీఏ" మూవీ 2.13 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
నవీన్ పోలిశెట్టి హీరో గా రూపొందిన జాతి రత్నాలు మూవీ 2.05 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
రామ్ పోతినేని హీరో గా రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ 1.93 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ఉప్పెన మూవీ 1.93 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
సాయి ధరమ్ తేజ్ హీరో గా రూపొందిన విరూపాక్ష మూవీ 1.84 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
నాగ చైతన్య హీరో గా రూపొందిన మజిలీ మూవీ 1.66 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఫిదా మూవీ 1.57 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ మీడియం రేంజ్ హీరో ల మూవీ లు విడుదల అయిన 6 వ రోజు హైయెస్ట్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన లిస్ట్ లో టాప్ 10 లో నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sai

సంబంధిత వార్తలు: