ప్రభాస్ ... మారుతి మూవీ కోసం ఆ ఏరియాలో భారీ సెట్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే మిర్చి సినిమా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ "బాహుబలి" సిరీస్ మూవీల తర్వాత దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో అంతకు మించిన మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి ఎన్నో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో ప్రభాస్ హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. అలాగే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కోసం అన్నపూర్ణ స్టూడియోలో టెర్రస్ హౌస్ సెట్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సెట్ లో ఈ చిత్రానికి సంబంధించిన చాలా శాతం షూటింగ్ జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ సరసన నీది అగర్వాల్ ... మాళవిక మోహన్ ... రిద్దీ కుమార్ లు హీరోయిన్ లుగా కనిపించనుండగా ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటుల్లో ఒకరు అయినటు వంటి సంజయ్ దత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: