3వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మీడియం రేంజ్ మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఇప్పటికే ఎంతో మంది మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మీడియం రేంజ్ హీరో ల మూవీ లు ఏవో తెలుసుకుందాం.
ఉప్పెన : పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.26 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.
దసరా : నాని హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.73 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
లవ్ స్టోరీ : నాగ చైతన్య హీరో గా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమల దర్శకత్వం లో రూపొందిన ఈ మూవీ మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.19 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
బింబిసార : కళ్యాణ్ రామ్ హీరోగా క్యాథరిన్ ... సంయుక్తా మీనన్ హీరోయిన్ లుగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.02 కోట్ల కలెక్షన్ లను చేసింది.
ఈస్మార్ట్ శంకర్ : రామ్ పోతినేని హీరోగా నిధి అగర్వాల్ ... నాబా నటేష్  హీరోయిన్ లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.32 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ 5 మీడియం రేంజ్ హీరోల మూవీ లు విడుదల అయిన మూడవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ ల లిస్ట్ లో టాప్ 5 స్థానాల్లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: