అలాంటి వాసనా ఆ నటి నుండేమాత్రమే వచ్చేది....కారణం తెలుసా....!!

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అలనాటి స్టార్ హీరోయిన్ ఐనా భానుప్రియ గూర్చి ఒక కవి సాంధ్యశ్రీ ఆమె గూర్చి ఒకసారి గుర్తు చేసుకున్నారు.దాంట్లో భాగంగా ఆమె వొంటి నుంచి ఒక అద్భుతమైన,గాఢమైన పరిమళం ఒకటి వస్తు ఉంటుందట.
ఐతే ఈ విషయం అయన మాత్రమే కాదు అంతకు ముందు ఒక దర్శక దిగ్గజం కూడా చెప్పినట్టు గుర్తు. ఒకసారి రామానాయుడు స్టూడియో లో కె విశ్వనాథ్ గారితో మాట మంతి జరుపుతున్నారు నిర్మాత రామానాయుడు. ఆ సమయం లో కార్ లో నుంచి భానుప్రియ దిగి డైరెక్టర్ మరియు నిర్మాత దగ్గరికి వెళ్తుందట. ఆమె వస్తుంటే ఒక పరిమళం ఆమె కన్నా ఒక అడుగు ముందే అందరి ముక్కును తాకింది.
అయితే ఆమె సెంటు, పెర్ఫ్యూమ్ కానీ కొట్టుకోలేదు. మరి ఆ వాసనా ఎలా వచ్చింది అనేది ఒక అద్భుతం. అది సువాసన వెదజల్లుతున్న సహజ వాసన అని చెప్పఁడానికి పెద్ద టైం పట్టలేదు. పైగా ఆమె ఒంటికి సబ్బు కూడా పెట్టుకోకుండా కేవలం సున్ని పిండి తోనే స్నానం చేస్తుందట. సౌందర్య సాధనాలు ఆమెకు ఎలర్జీ అని అందుకే తలస్నానం చేసిన షాంపూ లాంటివి వాడకుండా కుంకుడు కాయ తోనే చేస్తుందట. సౌందర్య ఉత్పత్తులకు ఆమె చాల దూరం. భాను ప్రియా స్నేహితులు, దగ్గరగా ఉండేవాళ్ళు కూడా ఇదే చెప్తారు. ఆమె పక్కన కూర్చుంటే ఎంతో మంచి సువాసన వస్తు ఉంటుందట. ఆ రహస్యం ఏంటి అని భాను ప్రియా ను చాలామంది అడిగిన కూడా ఆమెకు కూడా ఆ విషయం తెలియదు అని చెప్పేది. అయితే అసలు విషయం ఏమిటి అంటే ఇలా శరీరం నుంచి పరిమళ సుగంధం లాగ సువాసన వస్తుంటే వారిని పద్మగంది అంటే అంటారట. పద్మం వంటి సువాసన గంధం విరజిమ్ముతూ ఉంటారట ఈ జాతి స్రీలు. సాధారణంగా దేవతలకు, అప్సరసలకు మాత్రమే ఇలాంటి సువాసన కలిగి ఉంటారట. కానీ ఒక సినీ నటి గురించి ఇలా చాల మంది కథలు కథలుగా చెప్పుకోవడం అంటే నిజముగా అదొక పెద్ద విషయమే.
అలాంటి భాను ప్రియా ప్రెసెంట్ కొంచం మెమరీ లాస్ తో బాధ పడుతున్నదని తెలుస్తుంది.ఇటీవల ఒక షూటింగ్ లో పాల్గొన్న ఆవిడ డైలాగ్స్ మరిచి పోయిందని మేకర్స్ నుండి అందిన సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: