5వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు విడుదల అయిన మూవీలలో విడుదల అయిన ఐదవ రోజు అత్యధిక షేర్ కలక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన టాప్ 10 మూవీలు ఏవో తెలుసుకుందాం.
ఆర్ ఆర్ ఆర్ : రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.63 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.
అలా వైకుంఠపురంలో : అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.43 కోట్ల షేర్ కలక్షన్లను చేసింది.
బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.35 కోట్ల షేర్ కలక్షన్లను చేసింది.
సరిలేరు నీకెవ్వరు : మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన 5వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.69 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.
సైరా నరసింహారెడ్డి : చిరంజీవి హీరోగా నయన తార , తమన్నా హీరోయిన్లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.33 కోట్ల షేర్ కలక్షన్లను చేసింది.
వకీల్ సాబ్ : పవన్ కళ్యాణ్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.30 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.
భీమ్లా నాయక్ : పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా సంయుక్త మీనన్ , నిత్యా మీనన్ హీరోయిన్లుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.25 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.
వీర సింహారెడ్డి : బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.25 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.
ఎఫ్ 2 : వెంకటేశ్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన ఐదవ రోజు 5.74 కోట్ల షేర్ కలక్షన్లను చేసింది.
జనతా గ్యారేజ్ : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సమంత , నిత్యా మీనన్ హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదల అయిన 5వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.65 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: