లీక్ అయిన తగ్గేదే లేదంటున్న అవతార్...!!

murali krishna
సీని ప్రియుల దగ్గరకు వచ్చేసింది అవతార్ 2. దాదాపు 13 ఏళ్ల తర్వాత లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‏గా అయితే విడుదలైంది.
తెలుగుతోపాటు.. హిందీ, కన్నడ, మలయాళం, తమిళంలోనూ ఈ రిలీజ్ అయ్యింది. అయితే విడుదలకు కొద్ది గంటల ముందే ఈ కు షాక్ తగిలిన విషయం తెలిసిందే. భారత్‌లోని థియేటర్లలో ‘అవతార్ 2’ విడుదలకు ముందే ప్రింట్ ఆన్ లైన్‌లో లీక్ అయ్యింది. పైరసీ ప్రింట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొట్టింది. . ఫ్రీగా అందుబాటులో ఉండటంతో కొందరు డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ఐతే ఈ తరహా లు థియేటర్లలో చూస్తేనే మజా అనుకున్నారు సినీ ప్రియులు. అందుకే నెట్టింట లీకైన షాకింగ్ బుకింగ్ నమోదయినట్లుగా అయితే తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైన ఈ కు రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ సినీ లవర్స్ కోసం ఓ థియేటర్ల స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. లార్జ్‌ స్క్రీన్‌ స్క్రీనింగ్‌లో స్పెషల్‌ 3డీ గ్లాసెస్‌ సౌకర్యంతో అవతార్‌ 2 చూసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రసాద్‌ ఐమాక్స్‌ ప్రకటించిందట.ఇవి ప్రత్యేకంగా రూపొందించబడిన డాల్బీ విజన్ 3డి గ్లాసెస్‌. సరికొత్త అనుభూతితో చూసిన భావనను డాల్బీ విజన్ 3డి గ్లాసెస్‌ అందిస్తాయి. అలాగే.. ఉదయం నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటున్న అవతార్ 2 చిత్రానికి చెన్నైలో మాత్రం ఎదురుదెబ్బ అయితే తగిలింది.
చెన్నైలోని పలు థియేటర్లలలో అవతార్ 2 విడుదల ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. చెన్నైలోని థియేటర్ల యజమానులు సోషల్ మీడియా ద్వారా అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న డిస్నీ స్టూడియోస్‌తో తమకు అనుకూలమైన ఒప్పందం రాకపోవడంతో సంబంధిత ప్రాపర్టీలలో విడుదల చేయడం లేదని అయితే వెల్లడించారు. చెన్నైలోని వెట్రి థియేటర్స్, AGS స్, GK స్ థియేటర్లలో అవతార్ 2 విడుదల కాలేదు. దీంతో ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్న సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: