ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్న బాలయ్య బాబు..!!
వీరసింహ రెడ్డిసినిమా తో ఈసారి బాలయ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పులిచర్ల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది మరీ, ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన 108వ సినిమా ను అనిల్ రావిపూడి దర్శకత్వం లో చేయ బోతున్నాడు.
ఇటీ వలే కాలం లోఅనిల్ 'ఎఫ్ 3' సినిమాతో మరో హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలు అలా ఉండగానే మరో సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బాగా వార్తలు వస్తున్నాయి.. వెంకీ కుడుముల దర్శకత్వంలో బాలయ్య నెక్స్ట్ సినిమా చేస్తున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి..మొన్నటి వరకు వెంకీ కుడుముల మెగా స్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు అనే టాక్ కూడా వచ్చింది.. కానీ ఇప్పుడు మళ్ళీ బాలయ్యతో సినిమా అంటూ టాక్ రావడంతో వీరి కాంబో క్యాన్సిల్ అయినట్టు దాదాపు కన్ఫర్మ్ అయిపొయింది. మరి ,ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా తెరకెక్కించే వెంకీ కుడుముల బాలయ్యతో ఎలాంటి సినిమా చేస్తున్నాడో , అస్సలు ఎలాంటి కథ బాలయ్య బాబూ చుట్టూ తిరుగుతుంది,anibమనం వేచి చూడాలి మరీ,