ఆదిపురుష్ వాయిదా పడుతుందా...?

murali krishna
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ఆది పురుష్" సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి సందర్భం గా విడుదల అవుతుంద ని దర్శక నిర్మాతలు అయితే ఇప్పటి కే ప్రకటించారు.
కానీ ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు "ఆది పురుష్" సినిమా వాయిదా పడుతుందని కూడా బలం గా నమ్ముతున్నట్లు తెలుస్తోంది.
అందుకే మైత్రి వారు నిర్మిస్తున్న తమ రెండు సినిమాలను సంక్రాంతి బరిలో నే దింపడాని కి సిద్ధమవుతున్నారట.. అందు లో ఒకటి మెగాస్టర్ చిరంజీవి నటిస్తున్న "వాల్తేరు వీరయ్య" కాగా మరొకటి నందమూరి బాలకృష్ణ నటిస్తున్న "వీరసింహారెడ్డి". కేఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న "వాల్తేరు వీరయ్య" సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న థియేటర్ల లో విడుదల కాబోతోందని తెలుస్తుంది.మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం.. మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వం లో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న "వీర సింహారెడ్డి" సినిమా వచ్చే ఏడాది జనవరి 11న థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోందని తెలుస్తుంది..
మరోవైపు విజయ్ హీరో గా నటిస్తున్న మొట్టమొదటి తెలుగు సినిమా "వారసుడు" కూడా సంక్రాంతి బరిలో నే దిగనుందని సమాచారం. అయితే "ఆది పురుష్" సినిమా ఖచ్చితంగా వాయిదా పడుతుందని నమ్మకంతో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు తమ రెండు సినిమాలను కూడా సంక్రాంతికి విడుదల చేయడానికి సాహసం చేస్తున్నట్టు కూడా సమాచారం. ఇక మైత్రి వారు అనుకున్నట్లే జరిగే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తుంది.అయితే ప్రభాస్ ఫాన్స్ మాత్రం ఆదిపురుష్ కచ్చితంగా జనవరిలోనే వస్తుందని చెప్తున్నారట. కానీ పరిస్థితులు చూస్తుంటే ఆదిపురుష్ వాయిదాపడేలా ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: