మళ్లీ కలవబోతున్న చైతు-సామ్‌.. బిగ్ స్కెచ్ వేసిన అమల....!!

murali krishna
నాగచైతన్య-సమంత లు విడిపోయి చాలా రోజులు అవుతు న్నప్పటి కీ.. వారికి సంబం ధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారు తుంది. ఒకప్పటి టాలీవుడ్ స్వీట్ కపుల్స్ అయిన వీరిద్దరూ విడి పోవడానికి గల కారణం ఇప్పటి కీ సస్పెన్స్ గానే ఉంది.
అయితే వీరిద్దరూ విడా కులు తీసు కోవడం అటు ఫ్యామిలీ కి ఇటు వారి అభిమాను లకి ఎవ్వరికీ ఇష్టం లేదు. వారిద్ద రూ విడిపోయి నప్పటినుం డి ఎన్నో వార్తలు సోషల్ మీడి యా లో హల్ చల్ చేస్తు న్నాయి.
 
తాజాగా చైతు-సామ్ త్వరలో నే మళ్లీ కలవ బోతున్నారంటూ ప్రచా రాలు కూడా జరుగు తున్నాయి. అయితే ఈ విషయం ఎంత వరకు నిజమో అన్నది క్లారిటీ లేదు. తాజాగా అక్కి నేని అమల చైతు సమంత ని మళ్ళీ కలిపే ప్రయత్నం చేయ బోతుందని గుస గుసలు వినిపి స్తున్నాయి. సమంత నాగ చైతన్య పెళ్లికి ముందు కలిసి కొన్ని సిని మాలు చేశారు. అయితే పెళ్లయిన తర్వాత `మజిలీ` అనే సినిమాbలో వీరిద్దరూ కలిసి నటించి ప్రేక్షకుల ను అలరించారు.
 
అయితే ప్రస్తుతం వీరిద్దరి కాం బినేషన్లో `మజిలీ 2` సినిమా తీసే ప్లాన్ లో అమలా ఉన్నారట. అయితే ఈ సినిమా కి ప్రొడ్యూసర్ గా అ క్కి నేని అమల ఉంటుంద ని సమా చారం. ఈ కారణం గా అయినా సమంతా నాగ చైతన్యలు మళ్లీ కలిసి నటించే అవకాశం ఉందని ఇద్దరి నీ కలిసి చూడొ చ్చని వారి అభి మానులు అభి ప్రాయపడు తున్నారు. ప్రస్తు తం వీరిద్దరూ మళ్లీ కలవబోతున్నారన్న వార్త వైరల్ గా మారడం తో అమల బిగ్ స్కెచ్ వేసిందంటూ కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికీ వారి అభిమానులు వారిద్దరూ మళ్ళీ కలవాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: