బాలీవుడ్ తార పరిణీతి చోప్రా తొలి సారి నటిం చిన యా క్షన్ థ్రిల్లర్ 'కో డ్ నేమ్ తిరంగా'. ఈ చిత్రం లో ఆమె 'రా' (రీసెర్చ్ అం డ్ ఎనాలిసిస్ వింగ్) ఏజెంట్ దుర్గా సింగ్ పాత్రలో కనిపించ నుంది.బాలీ వుడ్ తార పరిణీతి చోప్రా తొలిసారి నటించిన యాక్ష న్ థ్రిల్లర్ 'కోడ్ నేమ్ తిరంగా'. ఈ చిత్రంలో ఆమె 'రా' (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) ఏజెం ట్ దు ర్గా సింగ్ పాత్రలో కని పిం చ నుంది. ఈ చిత్రా న్ని దర్శకు డు రిభు దా స్ గుప్తా రూపొం దించారు. శుక్ర వారం ప్రేక్ష కుల ముందు కొచ్చిందీ సినిమా.
2001 పార్లమెంట్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మన గూఢ చార ఎజెంట్ ఎలా అంతం చేసిం దనేది ఈ చిత్రంలో చూపించా రు. ఆ ప్రమా దకర మిvషన్లో ఏజెం ట్ దుర్గా సింగ్ చే సిన సాహ సాలు ఆకట్టు కుం టా యని చిత్ర బృందం చెబుతున్నది. ఈ సిని మాలో న టిం చిన అను భవాల ను తాజా గా పరి ణీతి చోప్రా వెల్లడించింది. ఆమె మాట్లా డుతూ…'ఈ సిని మా షూ టింగ్ కోసం మే ము టర్కీ వెళ్లాం.
అక్కడికి వెళ్లిన మూడు రోజు లకు మన దేశంలో లాక్డౌ
న్ విధించారు. ఎవరూ ఊహిం చని పరిస్థి తులు ప్రపం చమ తా ఏర్పడ్డాయి. యూనిట్ అంతా విదేశం లో ఉ న్నాం. రేపు షూటిం గ్ జరుగు తుందో లేదో తెలి యదు. తొలి సారి యాvక్షన్ మూవీ చేస్తున్నా కా బట్టి ఉత్సాహం గానే ఉన్నాను. రోజు కో చాలెంజ్ ఎదురైంది. దర్శక నిర్మాత లు ధైర్యం గా నిలబడి సిని మాను పూర్తి చే శారు' అని చెప్పింది.