క్రేజీ మూవీ లో ఛాన్స్ కొట్టేసిన జాన్వి కపూర్..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మానులలో ఒకరు అయిన జాహ్న కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు నటించిన బాలీవుడ్ మూవీ ల ద్వారా అద్భుతమైన క్రేజ్ ని ఇండియా వ్యాప్తంగా దక్కించుకుంది. ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ గుడ్ లక్ జెర్రీ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో దూసుకు పోతున్న జాన్వి కపూర్ మరో క్రేజీ మూవీ లో అవకాశాన్ని దక్కించు కున్నట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ , టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో  బడే మియా చోటే మియా అనే మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో టైగర్ ష్రాఫ్ సరసన నటించేందుకు జాన్వీ కపూర్ కు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాన్వి కపూర్ కూడా ఈ మూవీ లో టైగర్ ష్రాఫ్ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇలా మరో క్రేజీ మూవీ లో జాన్వి కపూర్ ఆఫర్ ని దక్కించుకున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో అక్షయ్ కుమార్ పాత్ర కు ఎలాంటి జోడి ఉండరట. వచ్చే నెల లండన్ లో జరగనున్న షెడ్యూల్ లో ఈ మూవీ షూటింగ్ లో జాహ్న కపూర్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: