జపాన్ వెళ్తున్న రాజమౌళి.. ఎందుకో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ 'ఆర్ఆర్ఆర్' ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే.ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లను హీరోలుగా పెట్టి, ఓ పీరియాడిక్ ఫిక్షన్ కథను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి  తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో చరణ్, తారక్‌ల పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు.ఇకపోతే  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాక, గ్లోబల్ ఆడియెన్స్ ఈ సినిమాను బాగా ఆదరించారు.

 ఇక వారు ఇదొక మాస్టర్‌పీస్ అంటూ కితాబివ్వడంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే గుర్తింపును తెచ్చుకుంది.ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాను జపాన్ దేశంలో రిలీజ్ చేసేందుకు  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి  ఆర్ఆర్ఆర్ మేకర్స్ రెడీ అవుతున్నారు.ఇక  అక్టోబర్ 21న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.అయితే ఈ సినిమాను అక్కడ ప్రమోట్ చేసేందుకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి  స్వయంగా జపాన వెళ్లేందుకు రెడీ అయ్యాడు.ఇకపోతే  ఆయన గత చిత్రాలు బాహుబలి, బాహుబలి-2 జపాన్ వాసులకు పిచ్చపిచ్చగా నచ్చడంతో 

అక్కడ ఈ సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. ఇక దీంతో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తుందని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి అండ్ టీమ్ ఆశిస్తున్నారు. అయితే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి సినిమాలను ఆదరిస్తున్న జపాన్ ప్రేక్షకులను నేరుగా కలిసేందుకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి జపాన్ వస్తున్నట్లుగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి జపాన్ దేశంలో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటాడా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: