అనుపమ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్.. కారణం..!!

Divya
అనుపమ పరమేశ్వర్ ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో క్యూట్ గా ఉంటుందని కితాబ్ ఇస్తూ ఉంటారు. తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్ గా పేరు పొందింది. ఈ ముద్దుగుమ్మ నటించిన తొలి చిత్రం ప్రేమమ్ తాజాగా ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసినది. రొమాంటిక్ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం 29 మే 2015 న థియేటర్లలో విడుదలైంది. తన మొదటి చిత్రంతోనే ఏడు సంవత్సరాల జ్ఞాపకార్థం అనుపమ ఇంస్టాగ్రామ్  ద్వారా ఒక పోస్టు చేసింది.
ఇక ఆ చిత్రం నుంచి కొన్ని ఫోటోలు చేసి దానికి ఏడు సంవత్సరాల ప్రేమమ్ అనే క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ సినిమాలో నివిన్ పాళి, సాయి పల్లవి ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇక అనుపమ పరమేశ్వర ఈ చిత్రం లో ఒక ఆసక్తికరమైన పాత్రలో నటించింది. ఇక ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్, శబరిస్ వర్మ, సిజు విలన్స్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఇక ప్రేమ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఎంతో మంది ప్రశంసలు కూడా అందుకుంది.

ఇక ఈ చిత్రం జార్జ్ అతని స్నేహితులు బాల్యం నుండి యుక్తవయస్సు వరకు వారి జీవితాలకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన చడం జరిగింది. ఇక అతని మొదటి ప్రేమ చాలా విఫలమైనప్పుడు కాలేజీ లెక్చరర్ అయిన మాలర్ తో ప్రేమలో పడతాడు. అతని కోరికలు అతని అనేక దశలలో మలుపు తిప్పుతుంది. ఇలాంటి సమయంలోనే అతని జీవిత లక్ష్యాన్ని కొనడంలో అతనికి సహాయం చేస్తుంది. ఇక ప్రేమ చిత్రం తరువాత ఎన్నో చిత్రాలలో నటించినప్పటికీ తనకు ఎలాంటి గుర్తింపు రాలేదని అందుచేతనే తన ఏకైక గుర్తింపు తెచ్చిన చిత్రం ప్రేమమ్. అనుపమ 7 ఏళ్ల తర్వాత ఇలాంటివి పోస్ట్ చేసింది. ప్రస్తుతం 18 పేజీస్  సినిమాలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: