ఈ హీరోయిన్ ఎవరో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Divya
2014 సంవత్సరంలో మొదటి సారిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయింది హీరోయిన్ కియారా అద్వానీ. అయితే ఆ తర్వాత రెండు సంవత్సరాలకి ఎంఎస్ ధోని సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. ఆ చిత్రంలో నటించినది చిన్న పాత్రే అయినప్పటికీ కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది అని చెప్పవచ్చు. దీంతో ఓవర్ నైట్ కే స్టార్డమ్ సంపాదించుకుంది. ఇక తెలుగులో మహేష్ సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో తెలుగు ప్రేక్షకులు ఆమెను మరింత ఆదరించారు.
ఇక అటు తర్వాత తమిళంలో కూడా వరుస అవకాశాలు రావడంతో అక్కడ కూడా తన సత్తా చాటుతోంది. ఇక ఆ తరువాత నెమ్మదిగా బాలీవుడ్ లో అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 2019 వ సంవత్సరం లో బాలీవుడ్లో అర్జున్ రెడ్డి సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన కెరియర్ మొత్తాన్ని మార్చుకుంది. ప్రతి సన్నివేశంలో మరియు సినిమాలలో అందాల ఆరబోతకు ఏమాత్రం తగ్గకుండా  ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. అందంగా ఉండే ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వారిలో కియారా అద్వాని కూడా ఒకరని చెప్పవచ్చు.
ఒక కియారా అద్వాని అందాల ఆరబోత విషయంలో ఎన్నడూ కూడా వెనకడుగు వేయలేదు. ఇక అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ చేసే స్కిన్ షో కంటే సోషల్ మీడియాలో చేసే స్కిన్ షో నే మరింత పాపులర్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం తాజాగా హలో మ్యాగజైన్ కవర్ కోసం ఈ అమ్మడు ఒక హాట్ ఫోటో కు ఫోజులు ఇచ్చింది దాంతో ఇప్పుడు ఆ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇలా ఎంతో మంది అభిమానులను చాటుకున్న కియారా అద్వాని ప్రస్తుతం తెలుగులో కూడా నటించాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: