సోషల్ మీడియాలో తిడుతున్న మల్లికా శెరావత్.. ఎందుకంటే?

kalpana

బాలీవుడ్ హాట్ భామ మల్లికా శెరావత్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.‘మర్డర్’ సినిమాతో సంచలనం సృష్టించిన బాలీవుడ్‌ నటి మల్లికా శెరావత్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమెకు సినిమాలు తక్కువయ్యాయి కానీ, ఒకప్పుడు వెండితెరను తన అందచందాలతో కప్పేసింది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా చేసింది. జాకీచాన్ లాంటి ఇంటర్నేషనల్ యాక్టర్‌తో నటించింది. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ‘బూ సబ్‌కి ఫతేగి’ అనే హారర్ కామెడీ సినిమాలో తుషార్ కపూర్‌కు జంటగా నటించింది.బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా శెరావత్ అంటే తెలియని కుర్రాళ్ళు ఉండరు. బాలీవుడ్ హాలీవుడ్ అంటూ అమ్మడు అన్ని రకాల ఇండస్ట్రీలలో అవకాశాలను అందుకుంటూ మంచి క్రేజ్ అందుకుంది. ఆమె తన అందచందాలతో ఆకట్టుకుంటుంది. తాజాగా మల్లికా శెరావత్ దృష్టి కోవిడ్ వెళ్ళిపో అంటూ సోషల్ మీడియాలో కరోనా తిడుతుంది.


దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఏపీలో ఆరు వేలకు పైగా కరోనా కేసులు, తెలంగాణలో నాలుగు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ వేగంగా జరుగుతున్నా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం. కరోనా బారిన పడకుండా ఉండాలంటే వ్యాక్సిన్ వీలైనంత త్వరగా తీసుకుంటే మంచిది.
 
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా, కరోనా ఎప్పుడెప్పుడు వెళ్లి పోతుందా అని ఎదురు చూస్తున్నారు. కొంతమంది అయితే ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, సోషల్ మీడియాలో వెళ్ళిపో కరంటు పోస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ హాట్ భామ మల్లికా శెరావత్ దుష్ట కోవిడ్ 19  వెళ్ళు  అంటూ అంటూ తన  ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. అది ప్రస్తుతం వైరల్ గా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: