సినీ పరిశ్రమకు సమ్మర్ సీజన్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సమ్మర్ లో సెలవులు ఎక్కువగా ఉండటం, కారణంగా సినిమాలు ఎక్కువగా చూస్తారని వారి నమ్మకం. కానీ కరోనా కారణంగా ఇప్పటికే 2020 సమ్మర్ పూర్తిగా ఎగిరిపోయింది. ఇక ఇప్పుడు 2021 సమ్మర్ కూడా అయిపోయినట్లే కనిపిస్తోంది. ఏప్రిల్ మొదటివారం"వకీల్ సాబ్" సినిమాతో సినిమా జాతర మొదలు కావాల్సి ఉంది. ఇక వకీల్ సాబ్ సినిమా మంచి హిట్ టాక్ రావడంతో జనాలు థియేటర్లకు క్యూ కట్టడంతో, శివుడికి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. కానీ అంతలోనే ఏపీ టికెట్ల ధర గొడవ మొదలైంది.. దీంతో సినిమా