రెండు సంవత్సరాలు నరకం చూశాను : బాలీవుడ్ నటీ

Rakesh Singu

ప్రియాంక చోప్రా చెల్లెలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పరిణితి చోప్రా కొంత కాలంలోనే తన అందం మరియు ఆభినయంతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. యాష్ రాజ్ ఫిల్మ్ లో పబ్లిక్ రిలెషన్ కన్సల్టెంట్ గా జాయిన్ అయ్యింది.తన టాలెంట్ గుర్తించిన యాష్ రాజ్ వాళ్ళు లెడీస్ వర్సస్ రిక్కీ బాయిల్ లో ఒక రోల్ ను ఆఫర్ చేశారు. అర్జున్ కాపూర్ తో నటించినా ఇష్క్ జాద్ విజయం సాధించడం తో బాలీవుడ్ లో బెర్త్ కన్ ఫార్మ్ చేసుకుంది.

తను ప్రస్తుతాం సిద్దార్థ మల్హోత్రా తో నటించిన "జబరియ జోడి" రిలిజ్ కావడంతో ప్రమోషన్ లో బిజీగా వుంది. ఒక టీవి కీ ఇచ్చిన ఇంటర్య్వు లో మాట్లాడుతూ. రెండు సంవత్సరాలు తాను డిప్రెషన్ లోకి వెళ్ళానని అని మెదలుపెడుతూ..2014 లో తను చేసినా రెండు సినిమాలు కిల్ దిల్,దావత్-ఇ-ఇష్క్ అట్టర్ ఫ్లాప్ అవడం, అదే సమయంలో  పెద్ద భవనం కొన్ననని, కొన్ని తప్పుడు ఇన్వెస్ట్ మెంట్స చేయడంతో నా చేతి లో డబ్బులు అయిపొయాయని.

నాకు సినిమా ఆఫర్ల్ రావడం తగ్గిపొయాయని. ఇలా నా జీవితాంలో  ఇంతా రిజక్షన్ ఎప్పుడు చుడాలేదాని. దాంతో ఇంటి నుండి బయటకు రావడం, ఫ్రెండ్స్ ని కలవడం మొత్తం మానేశానాని.సగా అన్నం , నిద్ర లేక ఒక జోంబి లాగా జీవించానని. రెండు సంవత్సరాలు  మానసికంగా కృంగిపొయానని.ఈ సమయంలో తన ఫ్యామిలి తనకు ఎంతో సపోర్ట్ చేసిందని. మూఖ్యంగా తన అన్నయ్య, వదిన చాలా హెల్ప్ ఫుల్ గా ఉన్నారని చెప్పింది

2016 లో  గోల్ మాల్, బింధు సినిమాలు రావడంతో వర్క్ పై ఫొకస్ మొదలేయింది. కొత్త ఇంట్లోకి మారడంతో పాటు, బింధు మూవీ షూటింగ్ లో  ఎక్కువగా పాల్గొనడం తో మెల్లిగా డిప్రెషన్ నుండి బయటకు వచ్చనాని చేప్పింది.౨౦౧౯ నటించిన కేసరి మంచి విజయం సాధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: