న్యాయం కోసం పోరాడటం మొదలుపెట్టిన లావణ్య ‌.. అసలేం జరిగిందంటే ‌..?

frame న్యాయం కోసం పోరాడటం మొదలుపెట్టిన లావణ్య ‌.. అసలేం జరిగిందంటే ‌..?

lakhmi saranya
టాలీవుడ్ బ్యూటీ అయినటువంటి లావణ్య త్రిపాఠి తాజాగా మేగా హీరో వరుణ్ తేజ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే . ఇక అప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ భామ . గత ఏడాది ఈ అమ్మడు మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో అభిమానులను అలరించేందుకు ప్రేక్షకులు ముందుకు వచ్చింది . ఇక ప్రస్తుతం ఈ అమ్మడు మళ్లీ సతి లీలావతి చిత్రంతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తుంది . అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంది .

ఇక తాజాగా లావణ్య త్రిపాఠి న్యాయం కోసం సోషల్ మీడియాలో పోరాటం చేస్తుంది . ఈ మేరకు ఎక్స్ లో వాట్ వీట్ కూడా చేసింది . అసలు మెగా కోడలు న్యాయం కోసం పోరాడడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారా .. అసలేం జరిగిందంటే .. ఓ ప్రముఖ రిపోర్టర్ ముఖేష్ చంద్రకర్ చతిస్గడ్ లో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. అయితే వృత్తి పరంగా అతడు రోడ్ల నిర్మాణంలో జారిని వారి స్కాంను ఆధారాలతో బయటపెట్టాడు . దీంతో అక్కడి లీడర్స్ అతడిని దారుణంగా హతమార్చి సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు ‌ .

ఈ ఘటనపై లావణ్య పోరాడడం మొదలు పెట్టింది ‌ . అతడికి న్యాయం చేయాలంటూ ఎక్స్ లో హెయిర్ స్టైల్ జోడించి మరి ముఖేష్ చంద్రకర్ పేరును పెట్టింది ‌ . ప్రెసెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇలాంటి ఘటనల్లో పెద్దగా సెలబ్రిటీలు స్పందించరు ‌ . కానీ ఏకంగా లావణ్య పోస్ట్ పెట్టడంతో నేటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ‌ . ఏదేమైనాప్పటికీ లావణ్య ఈ బొక్క ట్వీట్ తో ప్రేక్షకుల హృదయాలను గలుచుకుందనే చెప్పాలి . ఇక లావణ్య నటిస్తున్న మూవీ 2025లో ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి ‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: