
ఊహించని కాంబో : మైత్రి మేకర్స్ మరో డ్రాగన్ వస్తున్నాడు .. హీరో ఎవరంటే..?
రీసెంట్ గానే కోలీవుడ్ సహా తెలుగులో కూడా డ్రాగన్ అనే సినిమాతో భారీ హిట్ అందుకున్నా యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ హీరో గా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ కలయకులో చేస్తున్న సినిమా పై ఇప్పుడు ఓ స్టాలిడ్ క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది .. ప్రదీప్ కెరియర్ లో నాలుగో సినిమా గా మైత్రి సంస్థ తెర్కక్కిస్తున్న ఈ సినిమా లో ఫస్ట్ షార్ట్ బూమ్ గా రేపు అనగా మార్చ్ 26 ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు .. అలాగే ఈ సినిమాని కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా మమిత బైజు హీరోయిన్గా నటిస్తుంది .. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభయంకర్ ట్యూన్స్ అందిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా అప్డేట్లు రాబోతున్నాయి ..
అయితే ఇప్పుడు ఈ సినిమాకి కూడా డ్రాగన్ అనే టైటిల్ ను పెట్టబోతున్నట్టు తెలుస్తుంది .. అయితే మొన్నటి వరకు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు ఈ టైటిల్ కన్ఫామ్ చేస్తున్నారని అంతా అనుకున్నారు .. కానీ ప్రశాంత్ -ఎన్టీఆర్ సినిమా కోసం మరో సరికొత్త మాస్ టైటిల్ ను కన్ఫామ్ చేస్తున్నట్టు తెలుస్తుంది .. అది కూడా ఎన్టీఆర్ పుట్టినరోజుకు అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ గా దాన్ని ప్రకటిస్తారని కూడా అంటున్నారు .. ఇక మరి ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ విషయం పై ఇంకెన్ని వార్తలు బయటకు వస్తాయో చూడాలి .