చలికాలం అన్ని రోగాలను మాయం చేసే పదార్ధం ఇదే?

Purushottham Vinay
ఇక వర్షాకాలం ఎంత ప్రమాదకరమో శీతాకాలం కూడా అంతకు మించి చాలా పెద్ద ప్రమాదకరం అని చెప్పుకోవాల్సిందే.ఎందుకంటే ఈ కాలంలో శ్వాసకోస సమస్యలు చాలా తీవ్రంగా వేధిస్తాయి. మీకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లయితే ఈ సీజన్ అంతా కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి.అందుకే మీరు రోగనిరోధక శక్తిని కాపాడుకోవడానికి లోపల మనల్ని మనం కాపాడుకోవడానికి సీజన్లకు అనుగుణంగా తీసుకునే ఆహారాన్ని మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తుంటారు. చలికాలంలో సుగంధ ద్రవ్యాలు, రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ప్రధానంగా వెల్లుల్లి గురించి మనం చెప్పుకోవచ్చు. చలికాలం అన్ని రోగాలను మాయం చేసే పదార్ధం ఇదే..ఇందులో విటమిన్లు, ఖజినాలు, కాల్షియం ఇంకా అలాగే ఐరన్ చాలా సమృద్దిగా ఉంటుంది. ఇష్టమైన వంటకాలు చేసుకున్నప్పుడు ఆ వంటకాల్లో ఖచ్చితంగా వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. అందువల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఖచ్చితంగా పొందుతారు.


వెల్లుల్లి అనేది జలుబు, దగ్గును నివారించడంలో సహాయపడుతుంది.ఇంకా అలాగే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.వెల్లుల్లి శ్వాసకోశ ఆరోగ్యాన్ని పెంచుతుంది.ఇంకా అధిక రక్తపోటును తగ్గించడంలో కూడా బాగా సహాయపడుతుంది.ఇది గుండె జబ్బులను నివారిస్తుంది.ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.వెల్లుల్లి చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.ఇంకా అలాగే శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది.అయితే ఈ వెల్లుల్లిని నమిలి గానీ ఇంకా చూర్ణం చేసుకుని గానీ తీసుకోవచ్చు. లేదంటే వంటకాల్లో కూడా దీన్ని వినియోగింవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ వంటి వైరస్‌లతో పోరాడే తెల్ల రక్త కణాల సామర్థ్యాన్ని కూడా బాగా పెంచుతుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.కాబట్టి ఖచ్చితంగా కూడా చలికాలంలో రోగాలను తగ్గించుకోడానికి ఖచ్చితంగా వెల్లుల్లిని తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: