ఆగస్టు 28 - చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు..!

MOHAN BABU

                     సంఘటనలు
1709: మీడింగు పంహెబా మణిపూర్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు.
2000: హైదరాబాద్ బషీర్ బాగ్ లో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా వామపక్ష పార్టీలు చలో అసెంబ్లీకి పిలుపునిస్తూ వేయిలాది మందితో నిరసన చేయగా ఆ ఆందోళనలో పోలీసులు కాల్పులు జరుపగా రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి లు మరణించారు, అనేక మంది గాయపడ్డారు.
2017: ఆగష్టు 28 న భారత సుప్రీం కోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు.
                          *జననాలు*
1749: గేథే, జర్మనీ రచయిత జన్మించాడు. 1832 మరణించాడు.
1904 దాట్ల సత్యనారాయణ రాజు, స్వతంత్ర సమరయోధుడు, మాజీ ఎంపీ జన్మించాడు.
1928వ సంవత్సరంలో విలాయత్ ఖాన్, భారతీయ సితార్ వాదకుడు జన్మించాడు. 2004 మరణించాడు.
1934 లో ఎపి. కోమల, తెలుగు, మలయాళ గాయని. రేడియో కళాకారిణి జన్మించారు.
1949 వ సంవత్సరం డబ్బింగ్ జానకి, దక్షిణభారత చలన చిత్ర నటి జన్మించారు .
1959లో సుమన్, తెలుగు సినిమా నటుడు జన్మించాడు.
1967వ సంవత్సరంలో ఫాదర్ రవి శేఖర్, కళాదర్శిని డైరెక్టరు అయిన ఫా. జో సేబాస్టియన్, ఎస్.జె. గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు.
1969 లో షెరిల్ శాండ్‌బర్గ్,  అమెరికన్ సాంకేతిక అధికారి, ఉద్యమకర్త, రచయిత జన్మించాడు.
1980లో గులేపెళ్ళి రాజేష్, కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ జన్మించాడు.
1984లో కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్(ధన్నసరి, ధన్నసరి గ్రామం, కేసముద్రం మండలం, మహబూబాబాద్.
1993లో చెర్ల లాయిడ్, బ్రిటిష్ పాప్ గాయనిజన్మించారు.
                         *మరణాలు*
1958: భమిడిపాటి కామేశ్వరరావు, రచయిత, నటుడు, నాటక కర్త మరణించారు.
1988లో చీకటి పరశురామనాయుడు, రాజకీయ నాయకుడు మృతి చెందాడు.
2000లో రామకృష్ణ, బాలస్వామి (జ.?), విష్ణువర్ధన్ రెడ్డి (జ.?)లు బషీర్ బాగ్ కాల్పుల్లో చనిపోయారు.
2006లో డి.వి.నరసరాజు, రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు మరణించారు.
2015లో బి.సత్యనారాయణ, తెలుగు సినిమా నిర్మాత మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: