ఈ టిప్ పాటిస్తే షుగర్ వ్యాధి చిటికెలో మాయం?

Purushottham Vinay
 షుగర్ వ్యాధి ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షుగర్ ని తగ్గించడానికి మీరు కలబంద టీని త్రాగవచ్చు. ఒక  గిన్నె తీసుకుని అందులో నీరు పోసి వేసి చేసి.. ఆ వేడి నీటిలో ఒక చెంచా అల్లం రసం ఇంకా ఒక చెంచా కలబంద రసం కలపండి. ఆ నీరు మరిగేటప్పుడు.. దానికి అలోవెరా జెల్ జోడించండి. అప్పుడు గ్యాస్ ని ఆఫ్ చేయండి. కలబంద టీ రెడీ అవుతుంది. ఈ టీ అధిక బరువును చాలా ఈజీగా అదుపులో ఉంచుతుంది. ఇంకా అజీర్తిని కూడా ఈజీగా నయం చేస్తుంది.ఇంకా అలాగే కలబంద ఆకులను కట్ చేసి బాగా కడగాలి.ఇక పసుపు భాగం రాగానే కలబంద ఆకులను ముక్కలుగా కోయాలి. ఇప్పుడు కలబందను ఉప్పు ఇంకా పసుపు వేసి ఆవిరి మీద ఉడికించాలి. ఒక 8-10 నిమిషాలు ఉడకబెట్టండి. తరువాత కలబంద నీటిని వడకట్టండి. ఆ తరువాత బాణలిలో నూనె వేడి చేయండి. 


తరువాత అందులో జీలకర్ర, ఆవాలు, ఇంగువ, పచ్చిమిర్చి వేసి వేయించండి. ఆ తర్వాత అందులో ఉడికించిన కలబంద ముక్కలను వేయాలి. తర్వాత పసుపు, ధనియాల పొడి, మెంతిపొడి, మామిడి పొడి ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కొంచెం సేపు వేయిస్తే కలబంద కూర ఈజీగా రెడీ అవుతుంది.కలబంద కూరని అన్నం లేదా రొట్టెలతో కలిపి తినవచ్చు.ఇంకా అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద రసం ఖచ్చితంగా తాగండి. ఆ కలబంద సారాన్ని తీసి బ్లెండర్‌లో కలపండి. నీళ్లు, ఉప్పు ఇంకా నిమ్మరసం మిక్స్ చేసి జ్యూస్ గా తయారు చేసుకోండి. ఈ జ్యూస్ కు మీరు కీరదోస ను లేదా పైనాపిల్ రసం కూడా జోడించవచ్చు.మనలో చాలా మంది కూడా కలబందను రుచి చూసి దానిని తినకూడదనుకుంటారు. అలాంటప్పుడు దాన్ని స్మూతీ చేసి తినొచ్చు. స్ట్రాబెర్రీలు, ఆరెంజ్‌లతో కలబందను కలపడం ద్వారా స్మూతీని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పానీయం డయాబెటిక్ రోగులకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: