కిడ్నీ, గుండె, షుగర్ జబ్బులు తగ్గాలంటే ఇలా చెయ్యండి!

Purushottham Vinay
ఇక ఒక పరిశోధన ప్రకారం.. పెరిగిన యూరిక్ యాసిడ్ అనేది మీ జీవితాన్ని సుమారు 11 సంవత్సరాలు తగ్గిస్తుంది. మూత్రపిండాలతో పాటు, గుండె, మధుమేహం ఇంకా స్ట్రోక్ ప్రమాదాలు కూడా అనేక రెట్లు పెరుగుతాయి. అందువల్ల, దానిని సకాలంలో నియంత్రించడం చాలా అవసరం. పచ్చి బొప్పాయిని తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్‌ను ఎలా నియంత్రించవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..ఇక యూరిక్ యాసిడ్ రోగులకు బొప్పాయి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో ‘పాపైన్’ అనే ప్రొటీయోలైటిక్ ఎంజైమ్ అనేది ఉంటుంది. ఇది ఒక సహజమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. ఇది శరీరాన్ని ఆల్కలీన్ స్థితిలో ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా నిరోధించడంలో బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే ప్రొటీన్లను జీర్ణం చేయడంలో కూడా బాగా సహాయపడుతుంది.


ఇక రెండు లీటర్ల స్వచ్ఛమైన నీటిని తీసుకుని మరిగించాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ పచ్చి బొప్పాయిని తీసుకుని బాగా కడగాలి. తర్వాత బొప్పాయి గింజలను తీసి వాటిని చిన్న ముక్కలుగా కోయాలి. ఈ బొప్పాయి ముక్కలను వేడినీళ్లలో వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత 2 టీస్పూన్ల గ్రీన్ టీ ఆకులను వేసి ఇంకా అలాగే మరికొంత సేపు మరిగించాలి. ఇప్పుడు ఈ నీటిని ఫిల్టర్ చేసి చల్లార్చి రోజంతా తాగుతూ ఉండండి. దీనివల్ల మీరు ఖచ్చితంగా ప్రయోజనం అనేది పొందుతారు.


మీరు కావాలంటే బొప్పాయి టీ ని కూడా తీసుకోవచ్చు. దీని కోసం, ముందుగా ఒక పాత్రలో మీరు 2 కప్పుల నీటిని ఉంచండి. ఇంకా ఇప్పుడు అలాగే 100 గ్రాముల పచ్చి బొప్పాయిని చిన్న ముక్కలుగా కలపండి. ఇప్పుడు అది బాగా వేడెక్కనివ్వండి. ఇక ఈ నీరు మరుగుతున్నప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసి, నీటిని ఫిల్టర్ చేసి, అందులో గ్రీన్ టీ బ్యాగ్‌లను ఉంచి టీ లాగా నెమ్మదిగా త్రాగాలి.మీరు ఏదైనా తిన్నప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.మూత్రపిండాలు శరీరం నుండి యూరిక్ యాసిడ్‌ను బాగా ఫిల్టర్ చేస్తాయి. కానీ ఈ మూత్రపిండము యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేయలేనప్పుడు, అప్పుడు చీలమండలలో చాలా తీవ్రమైన నొప్పి ఉంటుంది. అందువల్ల పాదాలలో వాపు వస్తుంది, షుగర్ ఎక్కువ అవుతుంది, కిడ్నీ రాళ్లతో కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదం కూడా బాగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: