రోజు ఈ టీ రెండు సార్లు తాగితే బోలెడు ప్రయోజనాలు?

Purushottham Vinay
పుదీనా ఆకుల్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి.ఇవి మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి.ఇంకా అలాగే ఎన్నో రకాల వ్యాధుల నుంచి కూడా రక్షిస్తాయి. ఇక కొంతమంది పుదీనా ఆకులతో చట్నీ ఇంకా రైస్ కూడా చేస్తుంటారు. అయితే పుదీనాను మాత్రం నేరుగా తీసుకోలేం..అయితే పుదీనాతో చేసే టీని తాగవచ్చు. దీన్ని రోజుకు రెండు కప్పుల మోతాదులో తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.ఒక 5 నుంచి 6 పుదీన ఆకులను తీసుకుని వాటిని బాగా శుభ్రంగా కడగాలి. కప్పున్నర నీళ్లను ఒక పాత్రలో పోసి అందులో పుదీనా ఆకులను వేసి బాగా మరిగించాలి. స్టవ్‌ను చిన్న మంటపై ఉంచి 10 నిమిషాల పాటు మరిగించాక అనంతరం ఆ నీటిని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత అందులో ఒక టీస్పూన్ తేనె కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇందులో రుచికోసం అవసరం అనుకుంటే కాస్త నిమ్మరసంని కలుపుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న పుదీనా ఆకుల టీని రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు తాగాలి. దీంతో ఎన్నో రకాల లాభాలను పొందవచ్చు.


ఈ టీని తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. రోగ నిరోధక {{RelevantDataTitle}}