ఈ ఒక్కటి తింటే 100 ఏళ్ళ సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం?

Purushottham Vinay
100 సంవత్సరాలు వచ్చిన నడుము నొప్పి, రక్తహీనత, కీళ్లనొప్పి, నిద్రలేమి సమస్యలు లాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ లడ్డుని రోజుకి ఒక్కటి తినాలి.అంటే దాని అర్ధం ఇది తింటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అర్ధం.ఎందుకంటే ఈ లడ్డులో ఎన్నో పోషక గుణాలు ఉన్నాయి. దీని తీసుకోవడం వలన క్యాల్షియం లోపం, ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇక ఎన్నో రకాల సమస్యలు ఇక ఉండవు.అయితే ఈ లడ్డుని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ లడ్డు వయసు తరహా లేకుండా అందరూ నిత్యము తీసుకోవచ్చు. ఈ లడ్డు తీసుకోవడం వలన అలసట, నీరసం, రక్తహీనత లాంటి సమస్యలు 15 రోజులలో తగ్గిపోతాయి.ఒక కడాయి తీసుకొని దాన్లో ఒక కప్పు మఖాన వేసి వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే రెండు స్పూన్ల గసగసాలు కూడా వేయించాలి. తర్వాత రెండు స్పూన్ల అవిస గింజలు కూడా వేయించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత బాదం పప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అర కప్పు ఓట్స్ వేసి వాటిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.


తర్వాత ఒక కప్పు ఖర్జూరం ముక్కలను ముక్కలుగా చేసి నీరు పోసి నానబెట్టాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించి పక్కన పెట్టుకున్న అన్ని గింజలను వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పుడులను తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత నానబెట్టిన ఖర్జూరం ని వేసి మెత్తటి మిశ్రమంలో పట్టుకోవాలి.తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు గ్లాసుల నీటిని పోసి ఖర్జూరం పేస్ట్ వేసి ముందుగా పొడిచేసుకుని పెట్టుకున్న పోడులను వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి లడ్డూల చుట్టుకుని తర్వాత ఆ లడ్డులను గసగసాలలో లడ్డూలను గసగసాలలో దొర్లించాలి. ఈ లడ్డూలను రోజు ఒక్కటి తింటే చాలు 100  సంవత్సరాల వయసు వచ్చిన ఎటువంటి జబ్బులు రావు.ఇంకా యవ్వనంగా కూడా కనిపిస్తారు. ఈ లడ్డును చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా కూడా తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: